శ్రీపాదవారి మీద ఇద్దరి ప్రభావం అత్యధికంగా ఉంది అనిపిస్తుంది. వారిలో ఒకరు వీరేశలింగం పంతులుగారు అయితే...రెండవ వారు గురజాడ. వీరేశలింగం గారి వల్ల ఆధునిక భావాలు అందిపుచ్చుకుంటే...గురజాడ నుంచి భాషను తీసుకున్నారు. అత్యంత ఆధునికమైన భావజాలాన్ని మరింత ఆధునికమైన , అద్భుతమైన వాడుక భాషలో కథలుగా రచించి తెలుగుజాతికి అందించిన వారు శ్రీపాద. అన్యభాషా సాహిత్యాల ప్రభావం ఏ మాత్రం లేకుండా స్వీయ ప్రతిభతో తెలుగువారికి నవ్య దృక్పథాన్ని అందించినది కేవలం వీరొక్కరే అని చెప్పవచ్చును.
ఇది నా ఎంఫిల్ సిద్ధాంత వ్యాసావళి. కౌముది లో ఇది సీరీయల్ గా ప్రచురితమౌతోంది. సెప్టెంబర్ సంచిక నుంచి మొదలయ్యాయి. మిగతా వ్యాసాలు ఈ కింది లింకులో వ్యాసకౌముది అనే చోట ఉంటాయి, చదువగలరు. www.koumudi.net
skip to main |
skip to sidebar
8, అక్టోబర్ 2010, శుక్రవారం
బ్లాగు ఆర్కైవ్
-
►
2011
(6)
-
►
సెప్టెంబర్
(2)
- ► సెప్టెం 06 (1)
- ► సెప్టెం 13 (1)
-
►
సెప్టెంబర్
(2)



1 కామెంట్:
congratulations
కామెంట్ను పోస్ట్ చేయండి